Telangana: మరోవైపు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ప్రతినెలా రూ.2,500 అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ అంశంపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు.
యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షకు వెళ్తున్న ఓ యువతిని హైదరాబాద్కు చెంది ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్ సమయానికి చేర్చిన విషయం తెలుసుకున్న సీఎం రేవంత్రెడ్డి ఆ కానిస్టేబుల్ను ప్రత్యేకంగా అభినందించారు.
మిగతా పుస్తకాల్లో ఉన్న ముందుమాట పేజీని చింపివేయాలని విద్యాశాఖ డీఈవోలను ఆదేశించింది. దీంతో డీఈవోలు ఆ బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించారు.
తాజా మాజీ మంత్రి విడదల రజిని సైతం బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతోంది. ఆమె ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేనట్లు తెలుస్తోంది.
వర్షాలు కొట్టకపోతే కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. సో కాస్త గుండె పదిలం చేసుకోండి.